కొడాలికి కాపుల దెబ్బ..గుడివాడలో ఈ సారి డౌటే.!
రాష్ట్రంలో బూతులు మాట్లాడే నేతలు ఎవరు అంటే..అందులో మొదటగా చెప్పే పేరు కొడాలి నాని అని చెప్పవచ్చు. ఇక ఈయన వేరే వాళ్ళని పెద్దగా టచ్ చేయరు
రాష్ట్రంలో బూతులు మాట్లాడే నేతలు ఎవరు అంటే..అందులో మొదటగా చెప్పే పేరు కొడాలి నాని అని చెప్పవచ్చు. ఇక ఈయన వేరే వాళ్ళని పెద్దగా టచ్ చేయరు
రాజమండ్రిలో మహానాడు సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. లక్షలాది జనం మహానాడుకు తరలి వచ్చారు. పైగా మహానాడులో చంద్రబాబు ప్రకటించిన హామీలు ప్రజలని ఆకట్టుకుంటున్నాయి. ఇదే
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం..ఇక్కడ ఎన్నిక ఎన్నికకు గెలుపు మారిపోతూ ఉంటుంది. అయితే వరుసగా మాత్రం కమ్యూనిస్ట్ పార్టీనే గెలిచింది. 1983లో టిడిపి గెలవగా, 1985, 1989, 1994
తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీలో సీట్లు దక్కించుకోవాలని పలువురు నేతలు ట్రై
ఉన్నది లేనట్లుగా..లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి…అబద్దాలు ప్రచారం చేయడం, నెగిటివ్ చేయడం లాంటి అంశాల్లో వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ చేసే ప్రచారం అబద్దమైన..అందులో
రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతమైంది. రెండు రోజుల పాటు భారీ స్థాయిలో టిడిపి శ్రేణులు తరలివచ్చారు. ఇక
రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ కీలకమైన రెడ్డి వర్గం రాజకీయాలని ప్రభావితం చేస్తుంది. ఇక రెడ్డి వర్గం మొదట్లో
శ్రీలంక దేశం ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. సంక్షోభం వల్ల భారీగా ధరలు పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలా సంక్షోభం రావడానికి
రాజకీయాల్లో గెలుపోటములని తారుమారు చేసే శక్తి మహిళలకు ఉంటుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..వారు తలుచుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి..ప్రభుత్వాలు కూలతాయి. అందుకే ఏ నాయకుడైన మొదట మహిళలని
జగన్ని ఓడించే విధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే చెబుతున్నారు. మహానాడు వేదికగా జగన్ ఓటమికి బాబు బాట వేశారని అంటున్నారు. సంక్షేమం