యువగళంతో టీడీపీకి కొత్త ఆశలు..పెద్ద టార్గెట్!
2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు..ఊహకందని ఓటమి. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ వేవ్ లో టీడీపీ చిత్తు అయింది. ఇక
2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు..ఊహకందని ఓటమి. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ వేవ్ లో టీడీపీ చిత్తు అయింది. ఇక
ఏపీ రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి…స్పీకర్లుగా పనిచేసిన వారు మళ్ళీ గెలవరని, అదేవిధంగా మంత్రులుగా పనిచేసేవారు సైతం మెజారిటీ స్థాయిలో ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ సెంటిమెంట్
పుంగనూరులో తిరుగులేని బలంతో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు టిడిపి గట్టిగానే కష్టపడుతుంది. ఎట్టి పరిస్తితులోనూ పెద్దిరెడ్డిని ఓడించాలని చూస్తున్నారు. పైగా పెద్దిరెడ్డి..చంద్రబాబు కంచుకోట
రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం అంటే వైసీపీనే అనే పరిస్తితి ఉంటుంది..వైసీపీలో రెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఉంటుందనే విషయం చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ ప్రాధాన్యత అనేది
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనల పొత్తుపై క్లారిటీ వస్తున్నట్లే కనిపిస్తుంది…కానీ ఒకోసారి క్లారిటీ మిస్ అవుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది ఎన్నికల ముందే స్పష్టమైన ప్రకటన
తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి. ఇక్కడ టీడీపీకి పెద్ద పట్టు లేదు. మొదట నుంచి ఈ జిల్లాలో కాంగ్రెస్..ఇప్పుడు
గత ఎన్నికల్లో ఆ వర్గం…ఈ వర్గం..ఆ ప్రాంతం…ఈ ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ వైసీపీకి వన్సైడ్గా ఓట్లు వేశారని చెప్పవచ్చు. అందుకే వైసీపీకి అంతటి భారీ
వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయా? ఆ రెండు పార్టీలతో బిజేపి కలుస్తుందా? లేక బిజేపి-జనసేన కలిసి పోటీ చేస్తాయా? టిడిపి ఒంటరిగా పోటీ చేస్తుందా? అంటే ఇప్పుడేమీ పొత్తులపై క్లారిటీ
ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష టీడీపీని అడుగడుగున అధికార వైసీపీ అడ్డుకుంటూనే ఉందని చెప్పాలి. అంటే ప్రజా సమస్యలు తెలియకూడదని, ప్రతిపక్ష టీడీపీ బలం
రాష్ట్రంలో రిజర్వడ్ స్థానాల్లో అధికార వైసీపీకి బలం ఎక్కువనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. మొదట నుంచి వారు కాంగ్రెస్ పార్టీకి తర్వాత