కాకినాడలో టీడీపీ-జనసేన కాంబినేషన్తో వైసీపీకి చెక్!
టీడీపీ-జనసేన పొత్తు లేకపోతే వైసీపీకి లాభమనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం ఓట్లు చీలి ఏ విధంగా వైసీపీకి లబ్ది జరిగిందో చెప్పాల్సిన పని.
టీడీపీ-జనసేన పొత్తు లేకపోతే వైసీపీకి లాభమనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం ఓట్లు చీలి ఏ విధంగా వైసీపీకి లబ్ది జరిగిందో చెప్పాల్సిన పని.
కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన స్థానం. ఈ స్థానంలో కమ్మ, కాపు ఓట్ల తో పాటు, బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువ. వారే గెలుపుని.
ఉత్తరాంధ్ర అంటే మొదట నుంచి టీడీపీ కంచుకోట..కానీ ఆ కంచుకోటని గత ఎన్నికల్లో వైసీపీ బద్దలుగొట్టింది. ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ వన్ సైడ్ గా.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి భారీ మెజారిటీతో గెలవడంలో లోకేష్ పాత్ర కూడా ఉందా? ఆయన పాదయాత్ర వల్ల చిత్తూరులో ప్లస్ అయిందా? అంటే అయిందనే చెప్పవచ్చు..
అసలు జగన్ గాని, వైసీపీ నేతలు గాని మాట మాటకు వై నాట్ 175 అంటూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి.
ఉమ్మడి గుంటూరు జిల్లాపై తెలుగుదేశం పార్టీకి పట్టు పెరిగిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి చిత్తూరుగా ఓడింది. రాజధాని అమరావతి తీసుకొచ్చిన సరే ఇక్కడి.
జగన్ అధికారంలోకి వచ్చాక టిడిపిని అణిచివేయడానికి ఎన్ని రకాల రాజకీయం చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి టిడిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. మిగిలిన.
రాష్ట్రంలో మార్పు మొదలైంది..ప్రజలు అధికార వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్ధమైపోతుంది. ఇప్పటివరకు అధికార బలంతో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలని వన్ సైడ్ గా గెలిచారు..
ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలు మారుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ఆధిక్యం పడిపోతుండగా, టిడిపి హవా పెరుగుతుంది. విశాఖ రాజధాని కాన్సెప్ట్ వైసీపీకి వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. ఇటీవల.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ సారి సత్తా చాటాలని టిడిపి కష్టపడుతుంది. గత నాలుగు ఎన్నికల నుంచి కర్నూలులో టిడిపి మంచి ఫలితాలు సాధించలేదు. ఇక గత.