March 28, 2023
Politics
Nationl Politics Politics telangana politics

షా ఫోన్ కాల్ తో !! హస్తినలో బీజేపీ నేతలు….

లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి […]

Read More
ap news latest AP Politics Politics

లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు. అదేమంటే.. ఎన్నికల కోడ్ ఉందని ఫ్లెక్సీలు తొలగించామని అధికారులు చెబుతున్నారు. యువగళం ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై […]

Read More
Nationl Politics Politics

శివమొగ్గలో తామర పువ్వు విరిసింది

రెక్కలు చాచుకుని రయ్‌రయ్‌మంటూ విమానాలు దిగే ఎయిర్‌ పోర్టు కమలం రూపు సంతరించుకుంది. శివ‘మొగ్గ’లో తామర పువ్వు విరిసింది. కన్నడనాడును వచ్చే ఎన్నికల్లో మళ్లీ తన ఖాతాలో వేసుకోవాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ అందుకుతగ్గ ఎత్తులు వేస్తోంది. ఆ రాష్ట్రంలోని మల్నాడు ప్రాంతంలో రూ.వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పై చిత్రంలోని నిర్మాణం.. శివమొగ్గలో రూ.450 కోట్లతో కట్టిన విమానాశ్రయం. బీజేపీ గుర్తు కమలం ఆకృతి […]

Read More
Nationl Politics Politics telangana politics

సీఎం కేసీఆర్పై సుప్రీంకోర్టు అసంతృప్తి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం అనుసరించిన పద్ధతి సరికాదని సుప్రీంకోర్టు సూచించింది. కేసు ఆడియో, వీడియోలను సీఎం ఎలా జడ్జిలకు పంపుతారని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గబాయి ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలంగాణ సర్కార్ తరపున న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆడియో, వీడియో క్లిప్పులను సుప్రీం కోర్టు జడ్జిలు సహా దేశంలోని […]

Read More
AP Politics Nationl Politics Politics telangana politics

మొన్న రాఘవరెడ్డి నిన్న సిసోడియా అరెస్ట్ రేపు ఎవరు ?

దేశవ్యాప్తంగా సంచనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగ లాగితే డొంక కదిలినట్టు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. మొన్నటికి మొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిసినదే . ఈ కేసులో తాజాగా ఊహించినట్లుగానే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం విచారణ పేరిట హెడ్క్వార్టర్స్కు పిలిపించుకున్న సీబీఐ.. సుమారు ఎనిమిది గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది. ఆపై ఆయన […]

Read More
ap news latest AP Politics Politics

 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పై  నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. కుప్పంలో పాడిపరిశ్రమను అభివృద్ధి చేశామని, వైసీపీ ప్రభుత్వం పాడి రైతులకు ఇన్సూరెన్స్ వర్తింపచేయడంలేదని ఆరోపించారు. వివేకా హత్యకు సంబంధించి నాడు సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాశారని, ఇప్పుడు సీబీఐ ఎవరిని పిలుస్తుందో అందరూ చూస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఏపీ మద్యం తాగితే డయాలసిస్ రోగులు […]

Read More
ap news latest AP Politics Politics

జాతీయ ఎస్సీ కమిషన్, డీజీపీకి వర్ల రామయ్య లేఖ

జాతీయ ఎస్సీ కమిషన్, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలను గన్నవరం సీఐ కనకారావు దుర్వినియోగం చేశారని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలతో టీడీపీని, నేతలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 20న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దొంతు చిన్నాపై దాడిచేశారని, దాడి విషయం తెలిసి టీడీపీ నేత చిన్నాను పరామర్శించేందుకు […]

Read More
ap news latest AP Politics Politics

ఏపీ కొత్త గవర్నర్ను కలిసిన చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు గవర్నర్ తో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తనతో పాటు వచ్చిన టీడీపీ నేతలను చంద్రబాబు గవర్నర్ కు పరిచయం చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపైనా ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. వివిధ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.  ఈ సందర్భంగా గవర్నర్ ను […]

Read More
ap news latest AP Politics Politics

ఇది అంతఃపురం హత్య  !!

ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయటమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు జోన్ 2 కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలూరు సమీపంలోని చోదిమెళ్ళ దగ్గర ఈ భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే బలమని.. వారే ఆస్తి అని అన్నారు. కార్యకర్తలు అనుకుంటే పార్టీ తేలిగ్గా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు రాజకీయ నాయకులతో పోరాడామని, ఇప్ఫుడు వింత జంతువులతో పోరాడుతున్నామని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా […]

Read More
ap news latest AP Politics Politics

సీబీఐ అధికారుల ఎదుట హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి..

వైఎస్ వివేకా హత్య కేసు లో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు శుక్రవారం మరోసారి ప్రశ్నించనున్నారు.  వైఎస్ వివేకా హత్య కేసు లో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు శుక్రవారం మరోసారి ప్రశ్నించనున్నారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్‌రెడ్డి హైదరాబాద్, కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణకు వచ్చారు. రూ.40 కోట్ల డీల్ […]

Read More