• About Us
  • Advertise
  • Privacy Policy
  • Disclaimer
  • Contact
Saturday, August 13, 2022
  • Login
Neti Telugu
  • Home
  • News
  • Politics
  • Business
  • Entertainment
  • Contact Us
No Result
View All Result
  • Home
  • News
  • Politics
  • Business
  • Entertainment
  • Contact Us
No Result
View All Result
Neti Telugu
No Result
View All Result
Home News

సీట్ల పంచాయితీ..టీడీపీలో పోటీ పెరిగిందా..!

July 12, 2022
in News
0
సీట్ల పంచాయితీ..టీడీపీలో పోటీ పెరిగిందా..!

మొన్నటివరకు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదనే చెప్పాలి…ఉన్నా సరే వైసీపీకి భయపడి నాయకులు బయటకొచ్చి పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు లేవు. ఎవరికి వారు సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఈ మధ్య సీన్ మారింది..అనూహ్యంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూ రావడం, టీడీపీ పుంజుకోవడంతో ఎక్కడకక్కడ నేతలు యాక్టివ్ అవుతూ వస్తున్నారు.

ఇదే క్రమంలో ఒకో సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడే పరిస్తితి కనిపిస్తోంది. దీని వల్ల నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా ఎక్కువ అవుతుంది. తాజాగా పుంగనూరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది..అది కూడా అధినేత చంద్రబాబు ముందే…రాజంపేట పార్లమెంట్ సమీక్షా సమావేశాల్లో భాగంగా..చంద్రబాబు..ఏడు అసెంబ్లీ స్థానాల నేతలతో విడివిడిగా చర్చించారు.

ఇదే క్రమంలో పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి సమావేశం జరుగుతున్న సమయంలో నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, టీడీపీ నేత ఎస్కే రమణారెడ్డి వర్గాల మధ్య రచ్చ జరిగింది. బాబు ముందే రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఇదే క్రమంలో చల్లా వర్గం…రమణారెడ్డిని కొట్టినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎవరికి వారు సెపరేట్ గా పనిచేస్తుండటంతో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

అటు తంబళ్ళపల్లె నియోజకవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య రగడ నడిచింది..శంకర్ కు టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేక వర్గం బాబు ముందే నినాదాలు చేసింది. ఇక శంకర్ వర్గం కూడా హడావిడి చేయడంతో తమ్ముళ్ళ మధ్య రచ్చ జరిగింది. అయితే బాబు అక్కడకక్కడే తమ్ముళ్ళకు వార్నింగ్ ఇచ్చేశారు…క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారిపైన అయిన వేటు వేస్తానని అన్నారు.

అందరూ కలిసి పనిచేయాలని సూచించారు…అయితే మొన్నటివరకు పుంగనూరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పెద్దగా యాక్టివ్ గా లేరు..కానీ సడన్ గా దూకుడు పెంచారు..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోనే తమ్ముళ్ళు యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది…అయితే అందరూ కలిసికట్టుగా ఉంటే వైసీపీకి చెక్ పెట్టడానికి కుదురుతుంది..లేదంటే మళ్ళీ రిస్క్ లో పడ్డట్టే. 

ShareTweetShare
Previous Post

నగరిలో సైకిల్ సవారీ… రోజాకు పొగ‌ల సెగ‌లు…!

Next Post

వెలగపూడికి నాల్గవ సారి ఛాన్స్ ఇస్తున్న వైసీపీ!

Related Posts

‘వంగవీటి’ కథలో ట్విస్టులు..క్లైమాక్స్ ఎప్పుడు.. ?
News

‘వంగవీటి’ కథలో ట్విస్టులు..క్లైమాక్స్ ఎప్పుడు.. ?

20 ఏళ్ల తర్వాత మదనపల్లె టీడీపీ వశం కానుందా..?
News

20 ఏళ్ల తర్వాత మదనపల్లె టీడీపీ వశం కానుందా..?

ఫేక్ పాలిటిక్స్: టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..!
News

ఫేక్ పాలిటిక్స్: టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..!

వెలగపూడికి నాల్గవ సారి ఛాన్స్ ఇస్తున్న వైసీపీ!
News

వెలగపూడికి నాల్గవ సారి ఛాన్స్ ఇస్తున్న వైసీపీ!

నగరిలో సైకిల్ సవారీ… రోజాకు పొగ‌ల సెగ‌లు…!
News

నగరిలో సైకిల్ సవారీ… రోజాకు పొగ‌ల సెగ‌లు…!

భజన ‘ఫ్యాన్స్: జగన్ ‘పవర్’ తగ్గిందా..?
News

భజన ‘ఫ్యాన్స్: జగన్ ‘పవర్’ తగ్గిందా..?

Next Post
వెలగపూడికి నాల్గవ సారి ఛాన్స్ ఇస్తున్న వైసీపీ!

వెలగపూడికి నాల్గవ సారి ఛాన్స్ ఇస్తున్న వైసీపీ!

Discussion about this post

ADVERTISEMENT
కాపుకు కాల్వ చెక్..రాయదుర్గంలో లీడ్…?

కాపుకు కాల్వ చెక్..రాయదుర్గంలో లీడ్…?

రాజంపేటలో సైకిల్ దూకుడు…మిథున్ రెడ్డి ప్రత్యర్ధి ఫిక్స్?

రాజంపేటలో సైకిల్ దూకుడు…మిథున్ రెడ్డి ప్రత్యర్ధి ఫిక్స్?

విశాఖపై సైకిల్ గ్రిప్..స్వీప్ చేయాలంటే.. ?

విశాఖపై సైకిల్ గ్రిప్..స్వీప్ చేయాలంటే.. ?

‘ఫ్యాన్’ రివర్స్..టీడీపీలోకి జంపింగులు…?  

‘ఫ్యాన్’ రివర్స్..టీడీపీలోకి జంపింగులు…?  

గెలిచే సీట్లలో తమ్ముళ్ళ పోటీ…లక్కీ ఛాన్స్ ఎవరికో?

గెలిచే సీట్లలో తమ్ముళ్ళ పోటీ…లక్కీ ఛాన్స్ ఎవరికో?

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2021 Sn - Neti Telugu Telugu News.

No Result
View All Result
  • Home
  • News
  • Politics
  • Business
  • Entertainment
  • Contact Us

© 2021 Sn - Neti Telugu Telugu News.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In