రఘురామ సర్వే..అన్నీ జిల్లాలోనూ లీడ్?
ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైంది..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు మొదలు కానున్నాయి. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని టీడీపీ చూస్తుంది. ఇక మధ్యలో జనసేన సైతం తమ సత్తా చూపించాలని చూస్తుంది. అయితే జనసేనకు సింగిల్ గా గెలిచే బలం లేదు..పైగా ఓట్లు చీల్చి పరోక్షంగా టీడీపీకి నష్టం, వైసీపీకి లాభం జరిగేలా పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అందుకే ఈ సారి ఆ […]