March 28, 2023
ap politics
ap news latest AP Politics

కుప్పంలో బాబుని ఓడిస్తా..పెద్దిరెడ్డికి కష్టమే.!

గత మూడు రోజులుగా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో బాబు కుప్పం పర్యటనకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడుగడుగున బాబు పర్యటనకు అడ్డుపడ్డారు. చివరికి బాబు పాదయాత్ర ద్వారా కుప్పంలో ఇంటింటికి వెళ్లారు. అయితే జీవో తీసుకొచ్చి ప్రతిపక్షాలని తిరగనివ్వకుండా చేస్తున్నారని, కానీ ఈ జీవో వైసీపీ వాళ్ళకు వర్తించడం లేదని, వైసీపీ నేతలు రోడ్లపై యధేచ్చగా ర్యాలీలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. […]

Read More
ap news latest AP Politics

రోజాకు ‘మెగా’ కౌంటర్లు..నగరిలో రిస్క్?

మెగా ఫ్యామిలీ ఓటములపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజాకు తిరిగి మెగా ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. ఇంతకాలం ఆమెతో కలిసి పనిచేసిన జబర్దస్త్ నటులు సైతం రివర్స్ అయ్యే పరిస్తితి. మామూలుగానే రోజా ఫైర్ బ్రాండ్ నాయకురాలు..ఇక అధికారంలోకి వచ్చాక ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లపై నిత్యం ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకోసారి ఘాటు పదజాలంతో విమర్శలు చేస్తారు. అయితే వీరిపై రాజకీయ పరమైన విమర్శలు […]

Read More
ap news latest AP Politics

డిప్యూటీ సీఎం అడ్డాలో టీడీపీకి ఎడ్జ్?

ఉమ్మడి చిత్తూరు జిల్లా..పేరుకు చంద్రబాబు సొంత జిల్లా గాని..ఇక్కడ టీడీపీకి పట్టు తక్కువ. మొదట నుంచి జిల్లాలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. అయితే ఈ సారి మాత్రం జిల్లాలో టీడీపీ బలం పెంచాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఇంతవరకు టీడీపీ గెలవని సీట్లపై కూడా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాని స్థానాల్లో గంగాధర నెల్లూరు సీటు ఒకటి. […]

Read More
ap news latest AP Politics

ముమ్మిడివరం సీటుపై ట్విస్ట్..బాబు తేలుస్తారా?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు ఉన్న స్థానాల్లో ముమ్మిడివరం కూడా ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1996 బై పోల్, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో అంతటి వైసీపీ వేవ్ లో కూడా కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి పొన్నాడ సతీశ్ కుమార్ పోటీ చేయగా, టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు పోటీ చేశారు..జనసేన నుంచి పితాని బాలకృష్ణ […]

Read More
ap news latest AP Politics

సిక్కోలులో సీనియర్లకు సెగలు..దెబ్బపడుతుందా?

ఉత్తరాంధ్ర వైసీపీలో సీనియర్లుగా చెప్పుకునే నేతలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. ధర్మాన ప్రసాద్ రావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్. ఈ ముగ్గురు నేతలు శ్రీకాకుళం వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇక వీరే విశాఖ రాజధాని కోసం గట్టిగానే గళం విప్పుతున్నారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో ధర్మాన, తమ్మినేని ముందుంటారు. ఇలా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వీరికి ఇబ్బందికర పరిస్తితులు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ముగ్గురు గెలవడం..వైసీపీ అధికారంలోకి రావడం, మంత్రులు అవ్వడం జరిగింది. మొదట […]

Read More
ap news latest AP Politics

ఆనంకు లైన్ క్లియర్?

మొత్తానికి వైసీపీ నుంచి బయటకు వెళ్లడానికి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. మొదట నుంచి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..ఎప్పుడు ఏదో రకంగా విమర్శలు చేస్తూ వస్తున్న ఆనంకు..తాజాగా జగన్ షాక్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న ఆనం..తాజాగా వైసీపీ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అంటున్నారని..అదే జరిగితే వైసీపీ త్వరగా ఇంటికెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీంతో జగన్ సీరియస్ అయినట్లు […]

Read More
ap news latest AP Politics

బుద్దా-నాగుల్ మీరాకు సీట్లు ఎక్కడ?

విజయవాడ తెలుగుదేశం పార్టీలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లాంటి కీలక నేతలు..ఎప్పటినుంచో సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు భక్తుడుగా చెప్పుకునే బుద్దాకు ఎమ్మెల్సీ పదవి దక్కింది..అలాగే ఆ పదవీకాలం ముగిసింది. దీంతో బుద్దాని..ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ గా పెట్టారు. ఇటు నాగుల్ మీరా ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్నారు. ఈయన విజయవాడ వెస్ట్ సీటు ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకు సీటు దక్కలేదు. ఈ సీటు విషయంలో ఎంపీ కేశినేని నానితో బుద్దాకు విభేదాలు నడుస్తున్న విషయం […]

Read More
ap news latest AP Politics

మాజీ ఎంపీ తనయుడుకు టీడీపీ సీటు?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..ఓ వైపు అధికార బలంతో వైసీపీ ముందుకెళుతుంటే..నెక్స్ట్ అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ బలం పెంచుకుంటూ వెళుతుంది. అయితే వైసీపీకి ధీటుగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీడీపీ పనిచేస్తుంది. ఇదే క్రమంలో బలమైన నాయకులని పార్టీలోకి తీసుకునేందుకు అధినేత చంద్రబాబు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీ రాజ్..చంద్రబాబుని కలవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హర్షకుమార్ కాంగ్రెస్ లో ఉన్న […]

Read More
ap news latest AP Politics

పర్చూరులో ఆమంచి..ఏలూరితో ఈజీ కాదా?

వైసీపీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి..కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ హ్యాండ్ ఇస్తున్నారు..కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే దిశగా జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించే వెంకటగిరికి ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇటు టీడీపీ చేతుల్లో ఉన్న పర్చూరులో ఇంచార్జ్ ఉన్న రావి రామనాథం బాబుని సైడ్ చేసి..మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమంచి..సొంత స్థానం చీరాల. మొన్నటివరకు […]

Read More
ap news latest AP Politics

నాకు టీవీలు-పత్రికలు లేవు..నమ్మేది చెప్పాలన్న..!

రాజకీయాల్లో నాయకులు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ఈ రోజుల్లో ఫేక్ పాలిటిక్స్ చేస్తే..జనాలకు ఈజీగా తెలుస్తోంది. కాబట్టి ఏదైనా ఆచి తూచి మాట్లాడాలి. అయితే రాజకీయాల్లో గెలుపు కోసం అబద్దాలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనలు ఉండవు. మొదట అబద్దం చెప్పినట్లు తెలియకపోయినా నిలకడగా అయినా నిజం తెలుస్తోంది. తాజాగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల జగన్..భారీ సభల్లో పాల్గొవడం..ఆ […]

Read More