May 28, 2023
eata;a rajender
telangana politics

ఖమ్మం గడ్డ బిజెపి అడ్డ! గల్లా వ్యాఖ్యలు నిజమైతుందా ?

తెలంగాణ  రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగు లేటి శ్రీనివాసరెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈమేరకు భాజపా చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్య నేతలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ […]

Read More