June 1, 2023
guntur incident
ap news latest AP Politics

తొక్కిసలాటలో కుట్ర ఉందా? టీడీపీ తిప్పికొడుతుందా?

తెలుగుదేశం పార్టీని వరుసగా విషాద ఘటనలు వెంటాడుతున్నాయి. ఇటీవలే కందుకూరు ఘటన మరవక ముందే గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. అయితే ఈ సభలో మొదట చంద్రబాబు పాల్గొని..తన స్పీచ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కానుకలు పంపిణీ చేసే సమయంలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు మరణించారు. అయితే వుయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది…దీంతో దీని బాధ్యత తమదే అని వుయ్యూరు ఫౌండేషన్ […]

Read More