May 31, 2023
GV Anjaneyulu
ap news latest AP Politics

టీడీపీలో వియ్యంకులు ఈ సారి గట్టెక్కుతారా?

తెలుగుదేశం పార్టీలో ఇద్దరు వియ్యంకులు గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అలా గెలుపు కోసం ఎదురుచూస్తున్న వియ్యంకులు ఎవరో కాదు ఒకరు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరొకరు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్. కమ్మ వర్గానికి చెందిన వీరిద్దరికి మొదట రాజకీయ బంధం ఉంది..తర్వాత వ్యాపార బంధం..చివరికి జీవీ తన కుమార్తెని శ్రీధర్ కుమారుడుకు ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో ఇద్దరు నేతలు వియ్యంకులు అయ్యారు. అయితే […]

Read More
ap news latest AP Politics

పల్నాడులో టీడీపీకి పట్టు..!

ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమంటే..రాజకీయాలకే కాదు..కొన్ని వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రెస్‌గా ఉండేది..ఇక్కడ రాజకీయ నేతల రేపే వివాదాలు ఎక్కువే. అయితే రాజకీయంగా ఇక్కడ వైసీపీ-టీడీపీలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొద్దో గొప్పో ఇక్కడ వైసీపీదే ఆధిక్యం. అయితే 2014  ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సత్తా చాటితే..2019 ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. పల్నాడులో ఉన్న 7 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. చిలకలూరిపేట, నరసారావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లె స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు […]

Read More