June 8, 2023
Peddireddy Ramachandra Reddy
ap news latest AP Politics

పుంగనూరు వార్..పెద్దిరెడ్డిపై పోటీకి కొత్త నేత సై!

పుంగనూరులో తిరుగులేని బలంతో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు టి‌డి‌పి గట్టిగానే కష్టపడుతుంది. ఎట్టి పరిస్తితులోనూ పెద్దిరెడ్డిని ఓడించాలని చూస్తున్నారు. పైగా పెద్దిరెడ్డి..చంద్రబాబు కంచుకోట కుప్పంని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. కుప్పంలో బాబుని ఓడించాలని పెద్దిరెడ్డి అధికార బలాన్ని ఉపయోగించి రాజకీయం చేస్తున్నారు. దీంతో బాబు సైతం రివర్స్ ఎటాక్ మొదలుపెట్టి..పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇంచార్జ్ గా చల్లా రామచంద్రారెడ్డిని ముందు పెట్టారు. నియోజకవర్గంలో ఆయన […]

Read More
ap news latest AP Politics

బాబుని రెండోవైపు పెద్దిరెడ్డి ముందు చూస్తారా?

సింహా సినిమాలో బాలయ్య డైలాగులు చాలా ఉన్నాయి..పదునైన డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి డైలాగుల్లో చూడు..ఒకవైపే చూడు..రెండోవైపు చూడాలనుకోకు..తట్టుకోలేవు..మాడిపోతావ్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తే ఉంటుంది. ఇక అదే తరహాలో టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా చంద్రబాబు, బాలయ్య కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక భోగి సందర్భంగా..జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1ని భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. […]

Read More
ap news latest AP Politics

కుప్పంలో బాబుని ఓడిస్తా..పెద్దిరెడ్డికి కష్టమే.!

గత మూడు రోజులుగా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో బాబు కుప్పం పర్యటనకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడుగడుగున బాబు పర్యటనకు అడ్డుపడ్డారు. చివరికి బాబు పాదయాత్ర ద్వారా కుప్పంలో ఇంటింటికి వెళ్లారు. అయితే జీవో తీసుకొచ్చి ప్రతిపక్షాలని తిరగనివ్వకుండా చేస్తున్నారని, కానీ ఈ జీవో వైసీపీ వాళ్ళకు వర్తించడం లేదని, వైసీపీ నేతలు రోడ్లపై యధేచ్చగా ర్యాలీలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

పెద్దిరెడ్డికే సొంత నేతల షాక్..తేల్చలేకపోతున్నారా?

పైకి టీడీపీ పని అయిపోయిందని, ఆఖరికి చంద్రబాబు కుప్పంలో కూడా గెలవరని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు గాని…లోలోపల మాత్రం నెక్స్ట్ తాము గెలిచి అధికారంలోకి వస్తామా? లేదా? అనే డౌటే వైసీపీ నేతల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు జగన్..ఎమ్మెల్యేలకు క్లాస్ పీకడం, పనిచేయని వాళ్ళకు సీట్లు లేదని వార్నింగ్‌లు ఇవ్వడం చేస్తున్నారు. అటు అగ్రనేతలు జిల్లాలకు వెళుతూ..అక్కడ వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుని చల్లార్చేందుకు చూస్తున్నారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో […]

Read More