March 28, 2023
YCP Leaders
ap news latest AP Politics

బుద్దా-నాగుల్ మీరాకు సీట్లు ఎక్కడ?

విజయవాడ తెలుగుదేశం పార్టీలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లాంటి కీలక నేతలు..ఎప్పటినుంచో సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు భక్తుడుగా చెప్పుకునే బుద్దాకు ఎమ్మెల్సీ పదవి దక్కింది..అలాగే ఆ పదవీకాలం ముగిసింది. దీంతో బుద్దాని..ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ గా పెట్టారు. ఇటు నాగుల్ మీరా ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్నారు. ఈయన విజయవాడ వెస్ట్ సీటు ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకు సీటు దక్కలేదు. ఈ సీటు విషయంలో ఎంపీ కేశినేని నానితో బుద్దాకు విభేదాలు నడుస్తున్న విషయం […]

Read More
ap news latest AP Politics

మాజీ ఎంపీ తనయుడుకు టీడీపీ సీటు?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..ఓ వైపు అధికార బలంతో వైసీపీ ముందుకెళుతుంటే..నెక్స్ట్ అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ బలం పెంచుకుంటూ వెళుతుంది. అయితే వైసీపీకి ధీటుగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీడీపీ పనిచేస్తుంది. ఇదే క్రమంలో బలమైన నాయకులని పార్టీలోకి తీసుకునేందుకు అధినేత చంద్రబాబు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీ రాజ్..చంద్రబాబుని కలవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హర్షకుమార్ కాంగ్రెస్ లో ఉన్న […]

Read More
ap news latest AP Politics

పర్చూరులో ఆమంచి..ఏలూరితో ఈజీ కాదా?

వైసీపీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి..కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ హ్యాండ్ ఇస్తున్నారు..కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే దిశగా జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించే వెంకటగిరికి ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇటు టీడీపీ చేతుల్లో ఉన్న పర్చూరులో ఇంచార్జ్ ఉన్న రావి రామనాథం బాబుని సైడ్ చేసి..మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమంచి..సొంత స్థానం చీరాల. మొన్నటివరకు […]

Read More
ap news latest AP Politics

నాకు టీవీలు-పత్రికలు లేవు..నమ్మేది చెప్పాలన్న..!

రాజకీయాల్లో నాయకులు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ఈ రోజుల్లో ఫేక్ పాలిటిక్స్ చేస్తే..జనాలకు ఈజీగా తెలుస్తోంది. కాబట్టి ఏదైనా ఆచి తూచి మాట్లాడాలి. అయితే రాజకీయాల్లో గెలుపు కోసం అబద్దాలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనలు ఉండవు. మొదట అబద్దం చెప్పినట్లు తెలియకపోయినా నిలకడగా అయినా నిజం తెలుస్తోంది. తాజాగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల జగన్..భారీ సభల్లో పాల్గొవడం..ఆ […]

Read More
ap news latest AP Politics Uncategorized

కుప్పంలో టీడీపీ తగ్గలేదు..బాబుకు జగన్ మేలు?

రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదని, పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లో సభలు పెట్టాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఓ కొత్త జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. అయితే ఈ జీవో అందరికీ వర్తిస్తుందని, వైసీపీకి కూడా ఈ జీవో వర్తిస్తుందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత జగన్..రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు. ఇదే సమయంలో కుప్పం పర్యటనకు వెళ్ళిన […]

Read More
ap news latest AP Politics Uncategorized

అవినాష్‌కు సీటు ఫిక్స్..గద్దె హ్యాట్రిక్ ఆపగలరా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న విజయవాడ తూర్పు స్థానంలో వైసీపీ అభ్యర్ధిని ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. తాజాగా తూర్పు వైసీపీ శ్రేణులతో జగన్ సమావేశమయ్యారు. అవినాష్‌ని మీ చేతుల్లో పెడుతున్నానని, గెలిపించి తీసుకురావాలని చెప్పి జగన్..తూర్పు వైసీపీ కార్యకర్తలకు సూచించారు. అలాగే నెక్స్ట్ అధికారంలోకి వస్తే మరొక 30 ఏళ్ళు మనదే అని సూచించారు. అయితే తూర్పు అభ్యర్ధిగా అవినాష్‌ని పెట్టడంతో పోటీ రసవత్తరంగా మారింది. […]

Read More
ap news latest AP Politics

ఆనం-వసంత బాటలో సుచరిత..జనసేన వైపా?

అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వేరే పార్టీలోకి జంప్ అవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆనం రామ్ నారాయణ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు..సొంత ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆనం విషయంలో జగన్ బాగా సీరియస్ అయ్యి..ఆయన్ని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించి..నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనం ఇంకా వైసీపీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటు […]

Read More
ap news latest AP Politics

వాలంటీర్లకు ఎర..వైసీపీని గెలిపించేస్తారా?

ఏదేమైనా పక్కా ప్లాన్ ప్రకారం రాజకీయం చేసి..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..ప్రత్యర్ధులని దెబ్బతీయడంలో వైసీపీ రాజకీయమే వేరు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త అమలు చేసే వ్యూహాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ టీం వ్యూహాలతోనే జగన్ ముందుకెళుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్..అదే తరహా వ్యూహాలు వేస్తూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారని చెప్పవచ్చు. వారితోనే ప్రతిపక్షాలని రాజకీయంగా దెబ్బకొట్టే విధంగా ముందుకెళుతున్నారు. […]

Read More
ap news latest AP Politics

వైసీపీలో ఆర్జీవి ‘వ్యూహం’..బాబు టార్గెట్‌గా..వింత అదే?

ఎన్నికల దగ్గరపడుతుండటంతో ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాలు రెడీ అవుతున్నాయి..మళ్ళీ టీడీపీని దెబ్బతీసి అధికారం దక్కించుకోవడానికి వైసీపీ చూస్తుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా సృష్టించి వ్యూహాలు చేయడంలో వైసీపీని మించిన పార్టీ లేదు. గత ఎన్నికల ముందు టీడీపీని దెబ్బతీయడం కోసం ఎలాంటి వ్యూహాలు వేసిందో చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా అబద్దాలు ప్రచారం చేశారు. కమ్మ వర్గానికి డీఎస్పీ పదోన్నతులు, చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్, కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసు..ఇలా ప్రతిదానిలో బాబుని టార్గెట్ చెస్ […]

Read More
ap news latest AP Politics

పల్నాడులో టీడీపీకి పట్టు..!

ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమంటే..రాజకీయాలకే కాదు..కొన్ని వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రెస్‌గా ఉండేది..ఇక్కడ రాజకీయ నేతల రేపే వివాదాలు ఎక్కువే. అయితే రాజకీయంగా ఇక్కడ వైసీపీ-టీడీపీలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొద్దో గొప్పో ఇక్కడ వైసీపీదే ఆధిక్యం. అయితే 2014  ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సత్తా చాటితే..2019 ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. పల్నాడులో ఉన్న 7 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. చిలకలూరిపేట, నరసారావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లె స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు […]

Read More