March 22, 2023
YS Bharathi Reddy
ap news latest AP Politics

ఎన్నికల బరిలో భారతి..ఆ సీటు నుంచే?

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపు గుర్రాల అవసరం ఎక్కువ ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వేవ్ లో వైసీపీ నుంచి పోటీ చేసి 150 మంది గెలిచేశారు. కానీ ఈ సారి జగన్ వేవ్ ఉండటం కష్టం..అలాగే చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అటు టి‌డి‌పి బలపడుతుంది..అదే తరుణంలో టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి తిప్పలు తప్పవు. అందుకే వైసీపీలో గెలుపు గుర్రాలు కావాలి. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎన్నికల్లో సి‌ఎం జగన్ సతీమణి వైఎస్ భారతి […]

Read More