రంజుగా తుని పోరు..రాజా విజయాలకు దివ్య బ్రేక్?
గతంతో పోలిస్తే తుని నియోజకవర్గం పోరు రంజుగా సాగేలా ఉంది. మూడు ఎన్నికల నుంచి ఇక్కడ వన్ సైడ్ గా పోరు నడుస్తోంది. ముఖ్యంగా గత రెండు.
గతంతో పోలిస్తే తుని నియోజకవర్గం పోరు రంజుగా సాగేలా ఉంది. మూడు ఎన్నికల నుంచి ఇక్కడ వన్ సైడ్ గా పోరు నడుస్తోంది. ముఖ్యంగా గత రెండు.
కోనసీమ అంటే దివంగత బాలయోగి పేరు ఎక్కువగా గుర్తొస్తుందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి..ఎస్సీ సామాజికవర్గానికి అండగా నిలబడుతూ..కోనసీమలో తనదైన ముద్రవేసుకుని..లోక్సభ తొలి తెలుగు.
గత ఎన్నికల మాదిరిగా చివరి నిమిషంలో అభ్యర్ధులని ఫిక్స్ చేయడం, మళ్ళీ ఇబ్బందులు పడటం లాంటివి జరగకూడదని చెప్పి..టీడీపీ అధినేత చంద్రబాబు..గత ఏడాది నుంచి అసెంబ్లీ స్థానాల వారీగా.
గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ వైసీపీ ఆధిక్యం తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వైసీపీ లీడ్.
అధికార వైసీపీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో.
గత ఎన్నికల్లో జగన్ వేవ్లో చాలామంది ఎమ్మెల్యేలు గెలిచి గట్టెక్కారు..అలా గెలిచిన వారిలో అదీప్ రాజ్ కూడా ఒకరు. పెందుర్తి నుంచి అదీప్ గెలిచారు. టిడిపి సీనియర్.
గత ఎన్నికల్లో విశాఖ సిటీలో టీడీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. సిటీలోని నాలుగు స్థానాలని టిడిపి కైవసం చేసుకుంది. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు టిడిపి ఖాతాలో.
అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇంతకాలం తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి సొంత నేతలే షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత.
నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కుప్పం, పలమనేరు దాటుకుని పూతలపట్టులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది..
తెలుగుదేశం పార్టీల యువ నేతలకు ప్రాధాన్యత పెరిగింది..వారికి సీట్ల కేటాయింపు కూడా పెరిగింది. గత ఎన్నికల్లో ఆశించిన మేర యువ నేతలకు సీట్లు ఫిక్స్ చేయలేదు…అటు యూత్.