గోదావరి లెక్కలు ఇవే.!
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది నిర్ణయించేది ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలని జగమెరిగిన సత్యం. ఈ జిల్లాలలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనేది వాస్తవం. కాపు సామాజిక వర్గానికి కంచుకోట ఈ జిల్లాలు. టీడీపీకి మొదట నుంచి పట్టున్న జిల్లాలు. గత ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అలాగే జనసేనకు మంచి పట్టున్న జిల్లాలు.
కానీ ఈ సారి టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో గోదావరి లెక్కలు వన్ సైడ్ అవ్వనున్నాయి. వైసీపీకి గట్టి దెబ్బ తగలనుంది. ఇక ఏ ఏ నియోజకవర్గాలలో ఈసారి ఏ పార్టీ గెలుస్తోందో ఒకసారి చూద్దాం…..
రంపచోడవరం,అనపర్తి ఇది వైసీపీకి వన్ సైడ్ కాగా,తుని,కొవ్వూరు,రాజమహేంద్రవరం, అమలాపురం,భీమవరం,తాడేపల్లి గూడెం,తణుకు,ఏలూరు ఈ నియోజకవర్గాలలో గా పోటీ ఉంటుందని చెప్పవచ్చు.కానీ టిడిపి-జనసేన కలవడంతో వైసీపీ ఏ సీటు గెలవలేదని అంటున్నారు.
పిఠాపురం,రాజమండ్రి, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ,కాకినాడ టౌన్,పెద్దాపురం, రాజానగరం,జగ్గంపేట,రాజమండ్రి రూరల్ అండ్ టౌన్,నిడదవోలు,గోపాలపురం,ముమ్మిడివరం, రాజోలు,పి గన్నవరం,కొత్తపేట,మండపేట,ఆచంట, నరసాపురం,పాలకొల్లు,ఉండి,దెందులూరు, పోలవరం,చింతలపూడి,ఉంగుటూరు ఇవి అన్ని టిడిపి జనసేన పొత్తులో సులువుగా గెలిచే సీట్లు.
మరి ఈ లెక్కలు చూస్తే గోదావరిలో టిడిపి-జనసేన హవా ఉండగా, ఈసారి అధికారంలోకి వచ్చేది జనసేన టిడిపి కూటమి అని రాజకీయ వర్గాలు అంటున్నారు.మరి ఎన్నికల వేళకు ఏమవుతుందో వేచి చూడాల్సిందే….
ReplyReply allForward |
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది నిర్ణయించేది ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలని జగమెరిగిన సత్యం. ఈ జిల్లాలలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనేది వాస్తవం. కాపు సామాజిక వర్గానికి కంచుకోట ఈ జిల్లాలు. టీడీపీకి మొదట నుంచి పట్టున్న జిల్లాలు. గత ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అలాగే జనసేనకు మంచి పట్టున్న జిల్లాలు.
కానీ ఈ సారి టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో గోదావరి లెక్కలు వన్ సైడ్ అవ్వనున్నాయి. వైసీపీకి గట్టి దెబ్బ తగలనుంది. ఇక ఏ ఏ నియోజకవర్గాలలో ఈసారి ఏ పార్టీ గెలుస్తోందో ఒకసారి చూద్దాం…..
రంపచోడవరం,అనపర్తి ఇది వైసీపీకి వన్ సైడ్ కాగా,తుని,కొవ్వూరు,రాజమహేంద్రవరం, అమలాపురం,భీమవరం,తాడేపల్లి గూడెం,తణుకు,ఏలూరు ఈ నియోజకవర్గాలలో గా పోటీ ఉంటుందని చెప్పవచ్చు.కానీ టిడిపి-జనసేన కలవడంతో వైసీపీ ఏ సీటు గెలవలేదని అంటున్నారు.
పిఠాపురం,రాజమండ్రి, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ,కాకినాడ టౌన్,పెద్దాపురం, రాజానగరం,జగ్గంపేట,రాజమండ్రి రూరల్ అండ్ టౌన్,నిడదవోలు,గోపాలపురం,ముమ్మిడివరం, రాజోలు,పి గన్నవరం,కొత్తపేట,మండపేట,ఆచంట, నరసాపురం,పాలకొల్లు,ఉండి,దెందులూరు, పోలవరం,చింతలపూడి,ఉంగుటూరు ఇవి అన్ని టిడిపి జనసేన పొత్తులో సులువుగా గెలిచే సీట్లు.
మరి ఈ లెక్కలు చూస్తే గోదావరిలో టిడిపి-జనసేన హవా ఉండగా, ఈసారి అధికారంలోకి వచ్చేది జనసేన టిడిపి కూటమి అని రాజకీయ వర్గాలు అంటున్నారు.మరి ఎన్నికల వేళకు ఏమవుతుందో వేచి చూడాల్సిందే….
ReplyReply allForward |