March 28, 2023
Politics
ap news latest AP Politics Politics

నందిగామ-జగ్గయ్యపేటలో ‘ఫ్యాన్’ రివర్స్..సైకిల్ జోరేనా?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో నందిగామ, జగ్గయ్యపేట ముందు ఉంటాయి. విజయవాడకు దగ్గరలో ఉండే ఈ స్థానాల్లో టి‌డి‌పి ఎక్కువ సార్లు విజయాలు అందుకుంది. కానీ గత ఎన్నికల్లోనే రెండుచోట్ల టి‌డి‌పి ఓటమి పాలైంది. జగ్గయ్యపేటలో తక్కువ మెజారిటీతోనే టి‌డి‌పి ఓటమి పాలైంది. అయితే ఇలా ఓటమి పాలైన సరే..త్వరగానే రెండుచోట్ల టి‌డి‌పి బలపడుతూ వస్తుంది. ఈ రెండు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టి‌డి‌పికి కలిసొస్తుంది. జగ్గయ్యపేటలో వైసీపీ ఎమ్మెల్యే సామినేని […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News

లోకేష్‌కు పోటీగా బైరెడ్డి..పైచేయి ఎవరిది?

యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ..ప్రజలకు అండగా ఉంటూ ఆయన ముందుకెళుతున్నారు. అయితే గతంతో పోలిస్తే లోకేష్ ఇప్పుడు లీడరుగా చాలా బలపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోవచ్చు గాని..వైసీపీ నేతలు ఎగతాళి చేయవచ్చు గాని..అయినా సరే లోకేష్ వెనక్కి తగ్గకుండా కష్టపడి మళ్ళీ ప్రజా బలం పెంచుకుంటూ వస్తున్నారు. అయితే లోకేష్‌ని ఎగతాళి చేయడం వైసీపీ నేతలు ఆపలేదు. ఆయన పాదయాత్రకు గాని, సభలకు గాని ప్రజలు భారీగానే […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News

ఫస్ట్ విక్టరీ? పీలేరు సీటు నల్లారికి ఫిక్స్..

నారా లోకేష్ పాదయాత్ర చేస్తూనే..పలు నియోజకవర్గాల్లో టి‌డి‌పి అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే..టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని దాదాపు ఖరారు చేశారు. అయితే ఇదే క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ టి‌డి‌పి నేతకు సీటు ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కుప్పం స్థానంలో చంద్రబాబు పోటీ ఖాయం. ఇక పలమనేరులో అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించారు. […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News

కడప టీడీపీలో పోటీ..ఆ సీట్లలో గెలుపు ఛాన్స్.!

కడప అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మొదట నుంచి కడపలో టీడీపీకి పెద్ద పట్టు లేదనే చెప్పాలి. ఏదో రెండు, మూడు నియోజకవర్గాల్లోనే టి‌డిపికి మంచి పట్టు ఉండేది. కానీ గత రెండు ఎన్నికల నుంచి అది కూడా లేదు. 2014లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకోగా, 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. అంటే కడపలో వైసీపీ హవా ఏ మాత్రం ఉందో అర్ధం […]

Read More
ap news latest AP Politics Politics

రేపల్లెపై వైసీపీ కన్ను..అనగానికి చెక్ పెట్టగలరా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు విజయం సాధించింది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా రేపల్లెలో టి‌డి‌పి జెండా ఎగిరింది. టి‌డి‌పి నుంచి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. అయితే అధికారంలో లేకపోవడం వల్ల ఈయన ఎక్కువ పనులు చేయలేకపోతున్నరు. ఇక అధికార బలంతో ఈ స్థానంపై గ్రిప్ సాధించాలని వైసీపీ చూస్తుంది. ఇదే క్రమంలో పంచాయితీ, పరిషత్, రేపల్లె మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ […]

Read More
AP Politics Politics TDP latest News

వైసీపీ రెబల్స్ జగన్‌కు చెక్ పెడతారా?

అధికార వైసీపీ నుంచి ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైసీపీకి దూరమయ్యారు. వైసీపీలో జరుగుతున్న కొన్ని తప్పులని ఎత్తిచూపడం..ఆయనకు అధిష్టానం సమయం ఇవ్వకపోవడంతో..అప్పటినుంచి రఘురామ వైసీపీకి యాంటీగా మారిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. ఇలా వైసీపీ రెబల్ గా మారిన రఘురామ […]

Read More
ap news latest AP Politics Nationl Politics Politics

అందుకే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో నాలుగేళ్లలో 350 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 13వ స్థానానికి దిగజారిందన్నారు. పారిశ్రామిక రాయితీలు రూ.850 కోట్లు ఇవ్వలేదని, అచ్చెన్న, నక్కా ఆనంద్‌బాబు […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News

ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు

పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ (NTR Statue) ధ్వంసాన్ని టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు. పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. మహనీయులను అవమానించే చర్యలు పరిపాటిగా మారాయని మండిపడ్డారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన బాధ్యులపై చర్యలు చేపట్టాలని ట్విట్టర్‌లో చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసానికి నిరసనగా టీడీపీ నేతలు, […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News

దమ్ము ఉంటే ఎన్నికలలో డబ్బు, మద్యం పంచకుండా రావాలి !!

175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన సవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు… 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు , ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సవాల్‌పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. పోలీసులతో పాలన చేయడమా జగన్ రెడ్డి దమ్ము.. ప్రతిపక్షాల నోరు నొక్కడమేనా జగన్ దమ్ము అంటూ ప్రశ్నించారు. ప్రజా […]

Read More
Politics telangana politics

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్

తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇతర పార్టీ లేదా ఇండిపెండెంట్‌గా పోటీచేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తోందన్న నమ్మకం ఉందన్నారు. పార్టీలో బండి సంజయ్ తనకు శ్రీరామరక్ష అన్నారు. సస్పెన్షన్ అంశాన్ని బండి సంజయ్ చూసుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు. తన ప్రవర్తన వలన బీజేపీకి నష్టం కలగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే […]

Read More